భారతదేశం
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతి కలిగించింది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
బిజినెస్
కొత్త ఎల్పీజీ సిలిండర్ ధరలు నవంబర్ 1 (2025) నుంచి అమల్లోకి రానున్నాయి. చమురు కంపెనీలు 19 కిలోల కమెర్షియల్ సిలిండర్ల ధరల్లో మార్పులు చేపట్టాయి.
అంతర్జాతీయం
అమెరికాలో మరోసారి ప్రభుత్వం షట్డౌన్ను ఎదుర్కొంటోంది. కీలకమైన బిల్లులపై అధికార-విపక్ష చట్టసభ సభ్యుల మధ్య సయోధ్య కుదరకపోవడంతో అగ్రరాజ్యం ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోంది.
క్రీడలు
భారత టెన్నిస్ దిగ్గజం రోహన్ బోపన్న తన ప్రొఫెషనల్ టెన్నిస్ కెరీర్కు ముగింపు పలికాడు. 45 ఏళ్ల బోపన్న రెండు దశాబ్దాలకుపైగా భారత టెన్నిస్ రంగానికి సేవలందించాడు.
టెక్నాలజీ
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో కీలక మిషన్ కోసం సన్నద్ధమైంది.
సినిమా
'దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (DPIFF)-2025' ఘనంగా నిర్వహించారు.
లైఫ్-స్టైల్
కార్తీకమాసం ఎంతో పుణ్యమయమైనది. ఈ నెలలో సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి, నది స్నానం చేసి దీపారాధన చేయడం అత్యంత శుభప్రదంగా పరిగణిస్తారు.
ఆటోమొబైల్స్
భారత ఆటో మొబైల్ దిగ్గజ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ (MSIL) భారీ మైలురాయిని అధిగమించింది.